Advertisement

PM AJAY: మహిళలకు 50% సబ్సిడీతో వడ్డీ లేని రుణాలు ఇలా దరఖాస్తు చేసుకోండి

PM AJAY: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా పీఎం అజయ్ పథకం ద్వారా ఎలా లభ్హి పొందవచ్చో తెలియజేస్తాము. ప్రధాన్ మంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ్ యోజన (PM-AJAY) 2021-22 సంవత్సరంలో వెనుకబడిన వర్గాల మహిళలకు సహాయం చేయడానికి ప్రారంభించారు. ఇందులో భాగంగా మహిళలు రూ. 50,000/- వరకు సబ్సిడీ పొందవచ్చు. మహిళలకు జీవనోపాధి కలిగించడానికి ప్రభుత్వం పీఎం అజయ్ పథకాన్ని అనుసంధానించి రూ. 3 లక్షల వరకు డ్వాక్రా లో ఉన్న SC/ST మహిళలకు ఋణం ఇవ్వాలనుకుంటుంది. ఆసక్తి ఉన్నవారు మీ డ్వాక్రా కి సంబందించిన CC లేదా మీ గ్రామంలో లీడర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

PM AJAY

Table of Contents

50% సబ్సిడీ

మీరు మీ జీవనోపాధి కోసం ఈ ఋణం తీసుకొంటె మీకు 50% వరకు సబ్సిడీ ఉంటుంది. ఇక్కడ ఒక షరతు ఉంది. అది మీరు 50% అనగా రూ. 50,000/- వరకు మాత్రమే సబ్సిడీ పొందుతారు. అలాగే మిగతా చెల్లించాల్సిన ఋణం పైన మీకు వడ్డీ లేకుండా ఇస్తారు.

Advertisement

ఉదాహరణకు మీరు రూ. 1 లక్ష ఋణం తీసుకుంటే, మీకు 50 వేల రూపాయలు సబ్సిడీ పొందుతారు. అలాగే అందులో మీరు తిరిగి మిగతా 50 వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

PM-AJAY) పథకం ద్వారా గత మూడు సంవత్సరాలలో సాధించిన పురోగతి

Year 2021-22

  1. పీఎం అజయ్ పథకం ద్వారా 2021-22 సంవత్సరంలో 1017.07 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 215 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించారు.
  2. 758.64 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 444 గ్రాంట్-ఇన్-ఎయిడ్ ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు.
  3. 42.54 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 19 హాస్టళ్లను నిర్మించారు (13 బాలికలు & 6 అబ్బాయిలు)

సంవత్సరం [Year] 2022-23

  1. పీఎం అజయ్ పథకం ద్వారా 2022-23 సంవత్సరంలో 51.62 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 3609 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించారు.
  2. 99.8 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1072 గ్రాంట్-ఇన్-ఎయిడ్ ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు.
  3. 11.69 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 4 హాస్టళ్లను నిర్మించారు (3 బాలికలు & 1 అబ్బాయిలు)

Year 2023-24

  1. పీఎం అజయ్ పథకం ద్వారా 2023-24 సంవత్సరంలో 236.30 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2,489 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించారు.
  2. 165.17 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1,893 గ్రాంట్-ఇన్-ఎయిడ్ ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు.
  3. 64.16 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 21 హాస్టళ్లను నిర్మించారు (8 బాలికలు & 13 అబ్బాయిలు)

Also read: AP Sachivalyam: సచివాలయ ఉద్యోగులకు బంపర్ శుభవార్త… ఇకపై ఈ ఆంక్షలు లేవు

Advertisement
Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment