Advertisement
New Airports: ఆంధ్రాలో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఏపీ నెల్లూరులో దగదర్థి, కుప్పం, నాగార్జున సాగర్ వద్ద ఎయిర్ పోర్టులు నిర్మించడానికి ఆలోచనలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
![Rammohan naidu new airports in ap](https://i0.wp.com/meebhoomi.site/wp-content/uploads/2024/08/Rammohan-naidu-new-airports-in-ap-.webp?resize=900%2C506&ssl=1)
అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు పరిశీలించినట్లు తెలిపారు. గత నెల నుండి ఇప్పటివరకు 4% పురోగతిని గమనించ అని చెప్పారు. మొత్తంగా ఇప్పటి వరకు 35% పైనే పనులు పూర్తి అయినట్లు కూడా తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్తరాంధ్ర రూపు రేఖలు మారిపోవడమే కాకుండా, చాల అభివృద్ధి జరుగుతుందని అంచనాలు.
Advertisement
Advertisement