Advertisement

Dr NTR Vaidya Seva: ఉచితంగా సంవత్సరానికి ₹5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స సౌకర్యం… 3257 రకాల చికిత్సలు

Dr NTR Vaidya Seva Details

Dr NTR Vaidya Seva: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవ (సాధారణంగా ఆరోగ్యశ్రీ అని పిలుస్తారు) పథకం దేశంలోనే అత్యంత విజయవంతమైన ఆరోగ్య బీమా కార్యక్రమాల్లో ఒకటి. ఈ పథకం ప్రత్యేకంగా పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాల (BPL) కోసం రూపొందించారు. ఇందులో డబ్బు ఖర్చు లేకుండా గొప్ప ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవచ్చు. ఈ పథకం ద్వారా ఒక కుటుంబానికి సంవత్సరానికి ₹5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స … Read more

Free LED Lights and BLDC Fans: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పీఎంఏవై ఇంటికీ ఉచితం… చంద్రబాబు కీలక ఆదేశాలు

Free LED Lights and BLDC Fans

PMAY energy efficient appliances Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) లబ్ధిదారులందరికీ బీఈఈ స్టార్ రేటెడ్, ఎనర్జీ ఎఫిషియెంట్ ఉపకరణాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇది కేవలం ఇంటి నిర్మాణం మాత్రమే కాదు, ప్రతి కుటుంబాన్నీ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యం. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. … Read more

Annadata Sukhibhava Payment 2025: నవంబర్ 19న 46 లక్షల మంది ఖాతాల్లో ₹7,000.. అన్నదాత సుఖీభవ + PM కిసాన్ వివరాలు

Annadata Sukhibhava Payment 2025

Annadata Sukhibhava Payment 2025: ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ఈ నెల చివర్లో ఒక బంపర్ గిఫ్ట్ రాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి నవంబర్ 19న రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నాయి. దాదాపు 46 లక్షల 85 వేల మంది రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ₹7,000 జమ కానున్నాయి. ఈ మొత్తం రెండు పథకాల నుంచి వస్తుంది. రాష్ట్రం నుంచి అన్నదాత సుఖీభవ కింద ₹5,000, కేంద్రం నుంచి ప్రధానమంత్రి కిసాన్ … Read more

పీఎం కిసాన్ 21వ విడత ఎందుకు ఆలస్యం అయింది? రైతులు తప్పక తెలుసుకోవాల్సిన వివరాలు

PM Kisan 21st installment details

PM Kisan 21st installment: పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు కిస్తులుగా సంవత్సరానికి రూ.6,000 అందుతుంది. ఈ నిధులు నేరుగా బ్యాంకు ఖాతాలకు డీబీటీ ద్వారా చేరతాయి. 2019 ఫిబ్రవరి నుంచి అమలవుతున్న ఈ పథకం ద్వారా కోట్లాది మంది రైతులు ఆర్థిక సహాయం పొందుతున్నారు. అయితే, 21వ విడత ఆలస్యం కావడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. వ్యవసాయ శాఖ కొన్ని సందేహాస్పద కేసులను … Read more

Talliki Vandanam: తల్లికి వందనం ఈ సంవత్సరం లేనట్లేనా?

Talliki vandanam update

Talliki Vandanam: తల్లికి వందనం పైన అసెంబ్లీలో చర్చలు, గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి రూ. 15 వేల రూపాయలు ఇచ్చినట్లు అందరికి తెలిసిందే. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని తల్లికి వందనం అనే పేరుతో ప్రతి విద్యార్థికి 15 వేల రూపాయలు ఇస్తాము అని హామీ ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలు ఉన్న ఇంట్లో ఒకరికి మాత్రమే డబ్బు ఇచ్చారు. కానీ కూటమి … Read more

Adhar Card: ఆధార్ కార్డుదారులకు కొత్త నిబంధనలు…

Adhar Card

Adhar Card: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా మన దేశంలో ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కటి తెలియాల్సిన సమారాచారం గురించి చెప్తాము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్లిన సరే ఆధార్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. ఎందుకంటే మనం బ్యాంకు ఖాతా తెరవడానికి, మొబైల్లో SIM తీసుకోవడానికి, రేషన్ కార్డులో పేరు ఆడ్ చేయడానికి లేదా ఏదైనా ప్రభుత్వ పథకం పొందటానికి ఆధార్ కార్డు లేనిదే పని జరగట్లేదు. అంటే మన దేశంలో ఆధార … Read more

AP Pension: ఆగష్టు నెల పెన్షన్ల పైన కీలక నిర్ణయాలు

AP Pension

AP Pension: ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్లు పైన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండవ నెలలో పెన్షన్లు సచివాలయ సిబ్బంది ద్వారా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వంలో అవ్వ, తాతలు మరియు అందరి పింఛన్లు గ్రామ వాలంటీర్ల ద్వారా ఇచ్చేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జులై నెల పెన్షన్ సచివాలయ సిబ్బంది ద్వారా మొదటి రోజులోనే 95% పంపిణి పూర్తి చేసింది. అలాగే ఆగస్టు నెల … Read more

వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాల్లోకి డబ్బులు… రూ.680 కోట్లు

AP farmers money

AP Farmers: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయనుంది. ఈ రెండు, మూడు రోజులుగా సూర్యుడు కంటికి కనిపిస్తున్నాడు. గత మూడు వారాలుగా వర్షాలు పడుతూనే ఉండటం వలన చాల మంది నష్టపోయారు. అందులో పంటలు వేసిన రైతులు కొత్త కోయకముందే ఈ వరదలు వాళ్ళ తీవ్రంగా నష్టపోయారు. ఉభయ గోదావరి జిల్లాలలో అయితే మరి ఎక్కువ నష్టం జరిగినట్లు తెలుసుతుంది. ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన వర్షాలు, … Read more

3 Gas Cylinders Free in AP: ఏటా 3 గ్యాస్ సిలిండర్లు, మీరు రిజిస్టర్ చేసుకున్నారా?

3 Gas Cylinders Free in AP per year

3 Gas Cylinders Free in AP: మిత్రులందరికీ నమస్కరం!! ఎన్నికలకు ముంది NDA (టీడీపీ, జనసేన మరియు బీజేపీ) ప్రభుత్వం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అని హామీ ఇచ్చింది. ఇప్పటికి కూటమి ప్రభుత్వం ఈ మాటకు కట్టుబడి ఉంది అని నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ఈ ఉచిత 3 గ్యాస్ సీలిండర్ల పథకాన్ని ప్రారంభించడానికి రాష్ట్రం మొత్తం మీద ఎంత ఖర్చు అవుతున్నది అంచనా వేసి, మొదలు పెడతాము అని తెలియజేసారు. … Read more

Govt Investment Schemes: ఈ ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్డయితే రూ. 40 లక్షలు సంపాదించవచ్చు

PPF Investment

Govt Investment Schemes: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టుబడి పెట్టడం ద్వారా పొందే ప్రయోజనాల గురించి తెలియయజేస్తాము. మీరు మీ డబ్బును లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉండి, మీ డబ్బు సేఫ్ గా ఉండాలి మరియు పెట్టుబడి ద్వారా సంపాదించినా డబ్బుకు టాక్స్ బెనిఫిట్లు ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఈ పథకాల వైపు ఒక లుక్ వేసుకోండి. ఈ పథకాల ద్వారా మీరు పెట్టుబడి పెడితే … Read more